Saturday, 01 August 2026 01:32:05 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

రైతు అవగాహన సదస్సు

Date : 11 May 2026 09:17 PM Views : 620

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక వారోత్సవాలలో భాగంగా మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అని కార్యక్రమాలను డాక్టర్ బి.రాజశేఖర్ విస్తరణ శాస్త్రవేత్త, డాక్టర్ దేవా అనిల్ పంటల ఉత్పత్తి శాస్త్రవేత్త కొండపల్లి గ్రామం రెబ్బెన మండలంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం వ్యవసాయ శాఖ వారి సౌకర్యం సహకారంతో నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా.రైతులు అవసరానికి మించి యూరియా వాడకుండా, సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన పొందుతారు. దీంతో ఖర్చు తగ్గి, నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ వంటి రసాయనాలను సరైన మోతాదులో, సరైన సమయంలో వాడడం నేర్చుకుంటారు. ఇది పంటల నాణ్యతను పెంచుతుంది మరియు సాగు ఖర్చును తగ్గిస్తుంది.ఒకే పంటపై ఆధారపడకుండా, వివిధ పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు ఆదాయం స్థిరంగా ఉంటుంది.మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వరి రకాలను ఎంపిక చేసుకోవడం. దీని ద్వారా రైతులు మెరుగైన ధర పొందగలుగుతారు.డ్రిప్, స్ప్రింక్లర్ వంటి నీటి సంరక్షణ పద్ధతులు నేర్చుకుని నీటిని సమర్థంగా వినియోగిస్తారు.రసాయనాల వినియోగం తగ్గించి, సేంద్రీయ పద్ధతులను అనుసరించడం వల్ల పంటల నాణ్యత, నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ శాంత పోచం, ఏఇఓ కృపామణి,రైతులు పాల్గొనడం జరిగింది.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :