Friday, 31 July 2026 09:15:57 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం

అక్రమంగా నిర్మించిన ఫంక్షన్ హాల్ గవర్నమెంట్ వర్షం..

Date : 31 July 2026 06:32 PM Views : 90

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి మండలంలోని సర్వే నంబర్ 350 లో ఉన్న ఏజెన్సీ (షెడ్యూల్డ్) భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన ఫంక్షన్ హాల్‌తో సహా సదరు భూమిని తక్షణమే ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు అదనపు ఏజెంట్ తీర్పు వెలువరించారు.గిరిజన భూమిని నాన్-గిరిజనులు ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్మించారని 'ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం' ప్రతినిధులు గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉట్నూర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గతంలోనే సదరు నాన్-గిరిజనుడిని భూమి నుంచి ఖాళీ చేయించాలని ఆదేశించారు.ఈ ఆదేశాలను సవాలు చేస్తూ అప్పీలుదారుడు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నతాధికారులు విచారించారు.గత 70 ఏళ్ల పహాణీ రెవెన్యూ రికార్డుల్లోనూ ఎక్కడా అప్పీలుదారుడి పేరు లేదని, ఏజెన్సీ చట్టం (1/1970 రెగ్యులేషన్) అమలులోకి వచ్చిన తర్వాత నాన్-గిరిజనులు చేసిన కొనుగోళ్లు చెల్లవని స్పష్టం చేశారు. అలాగే మున్సిపాలిటీ అనుమతి లేకుండానే ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టారని నిర్ధారించారు.అప్పీలుదారుడి వాదనల్లో ఎలాంటి ఆధారం లేకపోవడంతో అప్పీల్‌ను కొట్టివేస్తూ, ఆ భూమిని మరియు నిర్మాణాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని మందమర్రి తహసీల్దార్‌కు ఉత్తర్వులు జారీ చేశారు.దీనికి జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్ కి సంఘము తరపున సభ్యులు కృతజ్ఞతలు తెలియచేసినారు.....

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: