Friday, 31 July 2026 11:24:01 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

కౌన్సిలర్‌గా పరాజయం.. కోఆప్షన్ సభ్యురాలిగా అదృష్టం!

Date : 02 May 2026 05:35 PM Views : 93

వాస్తవ గమ్యం / తెలంగాణ / నిర్మల్ : ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థికి మళ్లీ కో అప్షన్ సభ్యురాలిగా అవకాశం దక్కింది. నిర్మల్ పట్టణంలోని 24వ వార్డు నుండి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మేడారం అపర్ణ ప్రదీప్, బీజేపీ అభ్యర్థి ఒడిసెల లక్ష్మీ చేతిలో ఓడిపోయారు. మూడు పర్యాయాలు కౌన్సిలర్‌గా సేవలందించిన ఆమెకు మరోసారి అదృష్టం కలిసొచ్చింది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆశీస్సులతో శనివారం జరిగిన సమావేశంలో కోఆప్షన్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో ఆమె మళ్లీ మున్సిపల్ రాజకీయాల్లో ప్రాధాన్యత సాధించారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :