Friday, 31 July 2026 09:11:29 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఈదురు గాలుల బీభత్సం,విద్యుదాఘాతంతో పాడిగేదె మృతి

Date : 12 May 2026 10:08 PM Views : 914

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలం వేల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున వీచిన ఈదురు గాలులు ఓ రైతుకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. గాలివాన ధాటికి గ్రామంలోని విద్యుత్ తీగలు తెగి కింద పడగా, అదే సమయంలో అటుగా వెళ్లిన గోదరి తిరుపతి అనే రైతుకు చెందిన పాడిగేదె ప్రమాదవశాత్తు ఆ తీగలను తాకింది. విద్యుత్ షాక్‌కు గురవ్వడంతో సుమారు 40 వేల రూపాయల విలువ చేసే ఆ గేదె అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. కళ్లముందే పాడి పశువు ప్రాణాలు కోల్పోవడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతుండగా, సంబంధిత అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతు కుటుంబీకులు కోరారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :