Sunday, 02 August 2026 03:00:15 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

తాడిచెర్ల-2 గని సింగరేణికి తలమానికం: మంత్రి జీవీ వెంకటస్వామి

Date : 13 July 2026 08:14 PM Views : 108

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తాడిచెర్ల బ్లాక్-2 గని సింగరేణి సంస్థకు తలమానికమని రాష్ట్ర గనుల శాఖ మంత్రి డాక్టర్ జి.వి. వెంకటస్వామి అన్నారు. సోమవారం మందమర్రిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ గనిలో 430 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, సుమారు 40 ఏళ్ల పాటు ఉత్పత్తి కొనసాగుతుందని తెలిపారు.ఈ గని ద్వారా 3 వేల శాశ్వత ఉద్యోగాలు, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని బలహీనపరిచే ప్రయత్నాలు చేసిందని ఆరోపించిన మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఇంకా మిగిలిన గనులను కూడా సింగరేణికే కేటాయించేలా కేంద్రాన్ని కోరతామని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :