Friday, 31 July 2026 11:26:11 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

సార్ ప్రక్రియను 100శాతం పూర్తి చేయాలి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

Date : 13 July 2026 03:51 PM Views : 84

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : జైనూర్: మండలంలోని జంగాం, ఆశపల్లి, రాంనాయక్ తండా గ్రామాల్లో సోమవారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పర్యటించి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్ల వివరాల నమోదు, ఫారాల నింపడంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని సూచించారు.బీఎల్‌వోలు నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామంలో 100 శాతం ప్రక్రియ పూర్తయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ, జంగాం గ్రామంలో ఇప్పటివరకు 64 శాతం, ఆశపల్లి గ్రామంలో 87 శాతం, రాంనాయక్ తండాలో 80 శాతం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఓటరు వివరాలు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఫారాలు నింపడంలో సహాయం చేయడంతో పాటు, ప్రతి ఇంటికి చేరుకుని అవగాహన కల్పించాలని కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఏలకు సుగుణక్క పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యవర్గం సభ్యులు షైక్ ముఖిద్, పెందోర్ ప్రకాష్,ఆత్మ చైర్మన్ రాథోడ్ రమేష్,సర్పంచ్లు పెందోర్ అనుసయ అర్జున్ రాథోడ్ రాందాస్ మర్ప రవీందర్ ఆత్రం శశిపాల్ చీర్లే లక్మణ్ అబ్దుల్లా మండల నాయకులు,బీఎల్‌ఏలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :