Saturday, 01 August 2026 01:33:15 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

మంచిర్యాల జిల్లాలో ఓటర్ ఫారమ్స్ పంపిణీ జోరు

Date : 04 July 2026 05:34 PM Views : 77

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల, జూలై 4:మంచిర్యాల జిల్లాలో ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారమ్స్ (ఈఎఫ్‌లు) పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. శనివారం నాటికి జిల్లాలోని మొత్తం 6,61,467 మంది ఓటర్లలో 5,54,954 మందికి ఫారమ్స్ పంపిణీ పూర్తి చేసి 83.90 శాతం పురోగతి సాధించారు.అయితే పంపిణీ చేసిన ఫారమ్స్‌లో ఇప్పటివరకు కేవలం 12,817 (1.94 శాతం) మాత్రమే డిజిటలైజ్ కావడం ఆందోళన కలిగిస్తోంది. పంపిణీతో పాటు ఫారమ్స్‌ను వేగంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. దీంతో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :